లైవ్ వీడియో..
జలపాతంలో ముగ్గురు బాలికలు మృతి ఏపీ: అల్లూరి(డి) అనంతగిరి(ఎం) మూలగుమ్మి జలపాతంలో మునిగి ముగ్గురు బాలికలు మృతి చెందడం దేశంలో తీవ్ర విషాదాన్ని నింపింది. నలుగురు బాలికలు సెల్ఫీలు దిగేందుకు జలపాతం వద్దకు వెళ్లారు. ప్రమాదవశాత్తు నీటి ప్రవాహానికి కొట్టుకుపోయారు. ముగ్గురు మృతి చెందగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులను త్రిష (17), రత్నకుమారి (16), పవిత్ర (16)గా గుర్తించారు. జలపాతంలో మునిగిపోతున్న బాలికల వీడియో వైరల్ అవుతోంది.
జలపాతంలో ముగ్గురు బాలికలు మృతి ఏపీ: అల్లూరి(డి) అనంతగిరి(ఎం) మూలగుమ్మి జలపాతంలో మునిగి ముగ్గురు బాలికలు మృతి చెందడం దేశంలో తీవ్ర విషాదాన్ని నింపింది. నలుగురు బాలికలు సెల్ఫీలు దిగేందుకు జలపాతం వద్దకు వెళ్లారు. ప్రమాదవశాత్తు నీటి ప్రవాహానికి కొట్టుకుపోయారు. ముగ్గురు మృతి చెందగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులను త్రిష (17), రత్నకుమారి (16), పవిత్ర (16)గా గుర్తించారు. జలపాతంలో మునిగిపోతున్న బాలికల వీడియో వైరల్ అవుతోంది.