https://telugu.samayam.com/latest-news/india-news/tamil-nadu-govt-stops-rath-yatra-to-kerala-kumbh-mela-maha-magh-mahotsavam-performs-after-270-years/articleshow/126781465.cms
TELUGU.SAMAYAM.COM
270 ఏళ్ల తర్వాత కేరళలో తొలిసారి కుంభమేళా.. రథయాత్రను అడ్డుకున్న తమిళనాడు
కేరళలో దాదాపు 270 ఏళ్ల తర్వాత 'మహామాఘ మహోత్సవం' మొదలైంది. నీలా నది తీరాన జరిగే ఈ కుంభమేళాకు దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తున్నారు. మౌని అమావాస్య నుంచి మాఘ పౌర్ణమి వరకు ఈ క్రతువు జరుగుతుంది. చివరిగా 1750లో నిర్వహించినట్టు రికార్డులు వెల్లడిస్తున్నాయి. అయితే, ఈ ఉత్సవం కోసం చేపట్టిన రథయాత్రకు తమిళనాడు ప్రభుత్వం అనుమతి నిరాకరించడంతో కొంచెం గందరగోళం నెలకొంది. ఈ ఉత్సవాలు ఫిబ్రవరి 3 వరకు కొనసాగుతాయి.
9 Shares
234 Views
0 Reviews